Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసారాంబాగ్‌ బ్రిడ్జి నేడు ప్రారంభం

Follow Udayam on Google
Harika Aug 31, 2026 11:54 AM హైదరాబాద్General
మూసారాంబాగ్‌ బ్రిడ్జి నేడు ప్రారంభం - Udayam
బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో మూసీ నదిపై రూ.52 కోట్లతో నిర్మించిన మూసారాంబాగ్‌ బ్రిడ్జిని మంత్రి నేడు ప్రారంభించారు. గత వరదల్లో పిల్లర్లు దెబ్బతినడంతో బ్రిడ్జిని పునర్నిర్మించారు. 14.5 మీటర్ల వెడల్పుతో నిర్మించిన వంతెనపై 3.5 మీటర్ల ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. దీంతో అంబర్‌పేట–మూసారాంబాగ్‌ మధ్య రాకపోకలు మెరుగుపడి, ట్రాఫిక్‌ రద్దీ తగ్గే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...