వార్తలకు తిరిగి వెళ్లండి
స్కూల్ ఫీజుల దోపిడీపై నిఘా

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి స్కూల్ తమ ట్యూషన్ ఫీజు వివరాలను వెబ్సైట్, నోటీసు బోర్డుల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలి.
డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాల మేరకు ఈ నెల 30 లోపు ఆడిట్ నివేదికలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు.
Comments
Loading comments...