వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటిష్ పౌరసత్వం పొందిన మాజీ పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమీర్ ఐపీఎల్లో ఆడే అవకాశంపై స్పందించాడు. ప్రస్తుతం తన తొలి ప్రాధాన్యం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)కేనని స్పష్టం చేశాడు.
2027లో విదేశీ ఆటగాడిగా పీఎస్ఎల్లో ఆడతానని, ఐపీఎల్లో పాల్గొనాలా వద్దా అన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమీర్ వెల్లడించాడు.
Comments
Loading comments...
