Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీసీఐ శతాబ్ది ఉత్సవాలు: ప్రత్యేక మ్యాచ్

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 8:07 PM జాతీయంక్రీడలు
బీసీసీఐ శతాబ్ది ఉత్సవాలు: ప్రత్యేక మ్యాచ్ - Udayam
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుమారు 31 ఏళ్ల తర్వాత 'ఇండియా ఎలెవన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవన్' మధ్య చారిత్రక మ్యాచ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్లను ఒకే మైదానంలో తలపడేలా బీసీసీఐ ఏజీఎం ఇప్పటికే ఆమోదం తెలిపింది.

Comments

G
Loading comments...