వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి వేదికగా జరుగుతున్న అమరావతి ఛాంపియన్ షిప్ - 2026 ఉమెన్స్ అండర్-23 విభాగంలో పార్వతిపురం మన్యం జిల్లా ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. 4×100 మీటర్ల రిలే పోటీలలో జిల్లా క్రీడాకారిణులు అద్భుత ప్రతిభకనబరిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు అథ్లెటిక్స్ జిల్లా సెక్రటరీ చంద్రమోహన్ తెలిపారు.
ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించిన విద్యార్థినులను పలువురు అభినందించారు.
Comments
Loading comments...

