Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌ లీక్‌పై మోదీ ప్రకటన

రేఖ దేవి Jul 23, 2026 10:09 AM అల్ ఇండియా in about 3 hours
నీట్‌ లీక్‌పై మోదీ ప్రకటన - Udayam Digital
నీట్‌ పేపర్ లీక్ బాధ్యులకు కఠినశిక్ష వేసేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. యువత భవిష్యత్తుకు హాని చేసే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఈ ప్రకటన వెలువడింది. పరీక్షా వ్యవస్థ పారదర్శకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

Comments

G
Loading comments...