Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోవింద్‌ ఆత్మకథను విడుదల చేయనున్న మోదీ

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 12, 2026 10:32 AM ఆల్ ఇండియా జాతీయ
కోవింద్‌ ఆత్మకథను విడుదల చేయనున్న మోదీ - Udayam
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్‌’ను ప్రధాని మోదీ నేడు న్యూఢిల్లీలో విడుదల చేయనున్నారు. విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించనున్నారు మరియు కోవింద్ బాల్యం నుంచి ప్రజా జీవితం, 14వ రాష్ట్రపతిగా తన పదవీకాలం వరకు అనుభవాలను ఈ పుస్తకంలో వివరించారు.

Comments

G
Loading comments...