వార్తలకు తిరిగి వెళ్లండి
మారిషస్ ప్రధానితో మోదీ భేటీ
కౌశిక్ శర్మ Jun 28, 2026 4:19 PM అల్ ఇండియా 5 viewsabout 1 hour ago

సెషెల్స్లో మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్చంద్ర రామ్గూలంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్-మారిషస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై ఇరు నేతలు చర్చించారు.
భారత్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద సాగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రక్షణ, ఇంధనం, సైబర్ సెక్యూరిటీ, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు.
Comments
Loading comments...