వార్తలకు తిరిగి వెళ్లండి

జీ7 సదస్సులో భాగంగా జూన్ 17న ఫ్రాన్స్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఈ ద్వైపాక్షిక చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు, ఇరాన్ చమురు అక్రమ రవాణాను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని అమెరికా మంత్రి మార్కో రూబియో.. మంత్రి జైశంకర్కు తేల్చిచెప్పగా, భారతీయులున్న వాణిజ్య నౌకలపై దాడుల పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
Comments
Loading comments...

