వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రధాని మోదీ ఇండోనేసియా పర్యటన

Photo Gallery
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇండోనేసియా రాజధాని జకార్తా చేరుకున్నారు. అక్కడి అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు.
మోదీ విమానానికి ఎఫ్-16, సుఖోయ్-30 యుద్ధ విమానాలు గగనతలంలో ఎస్కార్టుగా నిలిచి వినూత్నంగా స్వాగతించాయి. ఇండోనేసియా తర్వాత మోదీ బుధవారం ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.
Comments
Loading comments...