Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ ఇండోనేసియా పర్యటన

Follow Udayam on Google
హరిక శర్మ Jul 07, 2026 6:05 AM జాతీయంGeneral
ప్రధాని మోదీ ఇండోనేసియా పర్యటన - Udayam
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇండోనేసియా రాజధాని జకార్తా చేరుకున్నారు. అక్కడి అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు. మోదీ విమానానికి ఎఫ్‌-16, సుఖోయ్‌-30 యుద్ధ విమానాలు గగనతలంలో ఎస్కార్టుగా నిలిచి వినూత్నంగా స్వాగతించాయి. ఇండోనేసియా తర్వాత మోదీ బుధవారం ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.

Comments

G
Loading comments...