వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్కు ఇరాన్ కృతజ్ఞతలు

Photo Gallery
తమ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన భారత ప్రతినిధులకు దిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ దుఃఖ సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచి సానుభూతి ప్రకటించిన భారత్ను ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొంది.
ఈ చర్య ఇరుదేశాల మధ్య ఉన్న చిరకాల స్నేహానికి, చారిత్రక, సాంస్కృతిక అనుబంధానికి ప్రతీక అని ఇరాన్ రాయబార కార్యాలయం కొనియాడింది.
Comments
Loading comments...