వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ప్రధాని మోదీకి బహూకరించేందుకు బెల్జియం ప్రధాని ఇండియా గేట్ ఆకృతిలో ప్రత్యేకంగా తయారు చేయించిన చాక్లెట్ మార్గమధ్యలో కరిగిపోయింది.
మరో ప్రతిరూపాన్ని సిద్ధం చేసి సురక్షితంగా మోదీకి అందిస్తామని భారత్లోని బెల్జియం దౌత్యకార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
Comments
Loading comments...

