వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుమలలో ఆధునిక డిస్పెన్సరీ ప్రారంభం
స్వాతి రెడ్డి Jun 25, 2026 9:27 AM తిరుపతి 8 viewsabout 20 hours ago

తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో భక్తుల కోసం ఆధునీకరించిన డిస్పెన్సరీని ప్రారంభించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే వారికి అత్యవసర వైద్య సేవలు వేగంగా అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.
ఇందులో ఈసీజీ, ఆక్సిజన్, 24 గంటల అంబులెన్స్ సౌకర్యాలు కల్పించారు. నలుగురు వైద్యులు, 16 మంది పారామెడికల్ సిబ్బంది భక్తులకు ఇక్కడ నిరంతరం అందుబాటులో ఉంటారు.
Comments
Loading comments...