వార్తలకు తిరిగి వెళ్లండి
ఆధునిక నేరాలు-న్యాయవాదుల నైపుణ్యాలు

నేటి సమాజంలో సాంప్రదాయ నేరాలతో పాటు సైబర్ నేరాలు, ఏఐ దుర్వినియోగం, డీప్ఫేక్లు వంటి సవాళ్లు పెరుగుతున్నాయని నల్సార్ ఫ్యాకల్టీ డా.డి.బాలకృష్ణ అన్నారు. నల్లగొండలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
క్రిమినల్ ట్రయల్స్లో డిజిటల్ సాక్ష్యాలు, మొబైల్ ఫోరెన్సిక్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. న్యాయవాదులు నిరంతర అధ్యయనంతో నూతన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...