Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులంలో నమూనా ఎన్నికలు

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Jul 28, 2026 5:33 PM ఆదిలాబాద్తెలంగాణ
గురుకులంలో నమూనా ఎన్నికలు - Udayam Digital
ఆదిలాబాద్ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రజాస్వామ్య ఎన్నికల విధానంపై అవగాహన కల్పించేందుకు నమూనా ఎన్నిక నిర్వహించారు. నామినేషన్ల నుంచి ఫలితాల ప్రకటన వరకు అన్ని ప్రక్రియలను విద్యార్థులకు వివరించారు. ఈ నమూనా ఎన్నికల్లో 262 మంది విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ముంతాజ్ బేగం ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

Comments

G
Loading comments...