వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఏకాగ్రతను పెంచేందుకు బాసర ట్రిపుల్ ఐటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తరగతి గదులు, లైబ్రరీలు, మెస్ తదితర ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని యాజమాన్యం పూర్తిగా నిషేధించింది.
మొబైల్ ఫోన్ల అతి వినియోగంతో విద్యార్థుల చదువు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఈ నిబంధనలు అమలులోకి తెచ్చారు. క్యాంపస్లో క్రమశిక్షణను కాపాడటమే తమ లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

