వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రచురణ ప్రక్రియ పూర్తయినట్లు మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లాలోని 451 గ్రామ పంచాయతీలకు సంబంధించి మొత్తం 4,144 పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను ప్రచురించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

