వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి. మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి వారాహి ఆసుపత్రిని ప్రారంభించారు.
అభివృద్ధి సంక్షేమంతో పాటు విద్యా వైద్యం ప్రజలకు ఎంతో అవసరం అని మంత్రి, ఎమ్మెల్యే అన్నారు. వారాహి ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

