వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో తోతాద్రి పోలేరమ్మ జాతర మంగళవారం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఇళ్ల వద్ద పొంగళ్లను సిద్ధం చేసుకుని, కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు.
అమ్మవారికి పొంగళ్లను నైవేద్యంగా సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తుల విశేష రాకతో ఆలయ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
Comments
Loading comments...

