వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతినెలా రెండో బుధవారం జరిపే సమావేశాన్ని మంగళగిరిలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పడవల మహేశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
'తల్లికి వందనం', 'నేతన్న సేవ' వంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో తీవ్ర ఉత్సాహం కనిపిస్తోందని ఈ సందర్భంగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు పేర్కొన్నారు.
Comments
Loading comments...

