Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో దోపిడీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 23, 2026 10:10 AM గుంటూరుGeneral
మంగళగిరిలో దోపిడీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ - Udayam
గాజు సీసాతో బెదిరించి రూ.4,500 నగదు దోచుకెళ్లిన కేసులో శశివర్ధన్‌(24) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు మంగళగిరి సీఐ వెంకట్‌ తెలిపారు. నిందితుడి నుంచి దోపిడీ చేసిన సొమ్ముతో పాటు ఒక యాక్టివా స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శశివర్ధన్‌పై గతంలోనూ దొంగతనాలు, గంజాయి విక్రయాలు, దోపిడీలు, భౌతిక దాడులకు సంబంధించి పలు కేసులు నమోదై ఉన్నాయని సీఐ వెల్లడించారు.

Comments

G
Loading comments...