వార్తలకు తిరిగి వెళ్లండి
రాత్రి కురిసిన వర్షానికి అమరావతి రహదారులపై వాహనాలు జారి నిలిచిపోవడంతో తుళ్లూరు-గుంటూరు మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు స్తంభించాయి.
ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఆర్టీసీ అధికారులు తుళ్లూరు బస్సులను మంగళగిరి మీదుగా గుంటూరుకు మళ్లించి నడుపుతున్నారు.
Comments
Loading comments...

