వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రొఫెషనల్ కోర్సు ‘సిఎమ్ఎ’ (CMA) పరీక్షల్లో మంగళగిరికి చెందిన కొక్కుల హేమ వర్షిణి విశేష ప్రతిభ చాటారు. ఈ పరీక్షల్లో ఆమె 800 మార్కులకు గాను 519 మార్కులు (65%) సాధించి విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు.
దేశవ్యాప్తంగా రెండు గ్రూపుల్లోనూ కలిపి కేవలం 32 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైన వేళ, హేమ వర్షిణి సాధించిన ఈ ఘనత పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

