వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో వినాయకుల మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు.
వినాయకుల మండపాలు ఏర్పాటు చేసుకోవాలనుకునే నిర్వాహకులు ఆన్ లైన్ పోర్టల్ ద్వారా https://police portal.ts police.gov.in సూచించిన విధంగా వివరాలు వెల్లడించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

