Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 6:51 PM విజయనగరంGeneral
మండల టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం - Udayam
అర్హులైన ప్రతి ఒక్కరికీ NTR భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు అందేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకట్రావు సూచించారు. శుక్రవారం వారి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 4 మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపే దిశగా అందరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేసారు.

Comments

G
Loading comments...