Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల స్థాయి టీచర్లకు సన్మానం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 7:34 PM శ్రీకాకుళంGeneral
మండల స్థాయి టీచర్లకు సన్మానం - Udayam
నరసన్నపేట మండల కేంద్రంలో ఎంఈఓల అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవం శనివారం మధ్యాహ్నం జరిగింది. మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. సమాజమే నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత ప్రాధాన్యత పొందిందని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన అన్నారు. సమాజానికి ఉపాధ్యాయులు దిక్సూచి అని ఎంపీపీ ఆరంగి మురళీధర్ అన్నారు. ఎంఈఓలు శాంతా రావు, దాలినాయుడు, టీచర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...