వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతాలలో గల కాలనీలలో కురుస్తున్న భారీ వర్షాలకు మంచినీటి పైప్ లైన్ లు లీకేజీ కావడంతో దుర్వాసనతో కూడిన నీరు కుళాయిల ద్వారా సరఫరా అవుతున్నట్లు స్థానికులు వాపుతున్నారు.
వారం పది రోజులుగా ఈ సమస్య తమ వీధులలో ఉన్న క్షేత్రస్థాయి మున్సిపల్ నీటి విభాగం సిబ్బంది పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తక్షణమే పైపులైన్ లను మరమ్మతులు చేసి శుద్ధమైన నీరు అందించాలన్నారు
Comments
Loading comments...

