Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచినీరు సమస్య పరిష్కరించాలని MLAకి వినతి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 6:46 PM పల్నాడుGeneral
మంచినీరు సమస్య పరిష్కరించాలని MLAకి వినతి - Udayam
వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జీవీ ఆంజనేయులు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోగా ఆయన వారితో నేరుగా మాట్లాడి వినతి పత్రాలను స్వీకరించారు. మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఎమ్మెల్యేకు అధికంగా వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...