వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు చేరువగా పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు అన్నారు.
ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ‘మన ఎమ్మెల్యే–మన వద్దకు’ కార్యక్రమంలో భాగంగా శనివారం గుంటూరు నగరంలోని 48వ డివిజన్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Loading comments...

