Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లమ్మ సెంటర్‌లో ట్రాఫిక్ సిగ్నల్ సమస్యపై వాహనదారుల ఆందోళన

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 9:33 AM పల్నాడుGeneral
మల్లమ్మ సెంటర్‌లో ట్రాఫిక్ సిగ్నల్ సమస్యపై వాహనదారుల ఆందోళన - Udayam
నరసరావుపేట మల్లమ్మ సెంటర్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌పై ఇంకా స్పష్టత లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా సిగ్నల్ పరిస్థితి సరిగా లేకపోవడంతో రద్దీ సమయంలో వాహనాలు నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అధికారులు వెంటనే స్పందించి సిగ్నల్‌ను సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...