Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లమ్మ చెరువు గట్టును అభివృద్ధి చేయాలి

Follow Udayam on Google
B RAJESH Sep 03, 2026 10:35 AM విజయనగరంGeneral
మల్లమ్మ చెరువు గట్టును అభివృద్ధి చేయాలి - Udayam
బొబ్బిలి మండలం మెట్టవలస మల్లమ్మ చెరువు అభివృద్ధి పనులను డ్వామా పీడీ శారదాదేవి పరిశీలించారు. చెరువు గట్టును అభివృద్ధి చేసి మొక్కలు నాటి ప్రజలు సేద తీరేందుకు సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంపీడీఓ రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...