వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలంలోని పురాతన మల్లేశ్వర శివాలయం శ్రావణ సోమవారం పురస్కరించుకుని భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించడంతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా సిర్పెల్లి తండాకు చెందిన పలువురు భక్తులు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Comments
Loading comments...

