వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఉత్తర దిక్కున ఉన్న పల్లాలమ్మ గుడి వెనుక హాశివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గుంటూరు విద్యానగర్కు చెందిన దాతలు చెరుకూరి కళ్యాణ్ రామ్, తేజస్వి దంపతుల ఆర్థిక సహకారంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్, పాలకమండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
Comments
Loading comments...

