వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి, ఘట్కేసర్, ఉప్పల్ పరిధుల్లో మూడు ఆహార తయారీ కేంద్రాలపై SOT, M-FAST బృందాలు దాడులు నిర్వహించాయి. గడువు ముగిసిన ముడి పదార్థాలు, నిషేధిత ఫుడ్ కలర్స్, ఫ్లేవర్స్, లేబుల్ లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
అపరిశుభ్ర పరిస్థితులు, అనుమతులు లేకుండా తయారీ జరుగుతున్నట్లు గుర్తించి, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

