వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా విజిబుల్ పోలీసింగ్, వాహన తనిఖీలు నిర్వహించారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రజలతో మమేకమై నేరాల నివారణకు చర్యలు చేపడుతున్నామని CP సుమతి తెలిపారు.
Comments
Loading comments...

