వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమయ్యారు. ఈ అల్పాహార విందు భేటీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొని, భారత్-మలేసియా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
ఈ సందర్భంగా భారతీయ మాంసాహార రుచులు, తన సోదరి చేసే ఛోలే భటూరే గురించి రాహుల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరోవైపు, అన్వర్ ఇబ్రహీం కిశోర్ కుమార్ పాట పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
Comments
Loading comments...

