Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీహెచ్‌సీపై ఎమ్మెల్యే తనిఖీలో

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 3:25 PM ప్రకాశం General
పీహెచ్‌సీపై ఎమ్మెల్యే తనిఖీలో   - Udayam
కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం మాచవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, మందులు, వార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...