వార్తలకు తిరిగి వెళ్లండి
గురుకులంలో ఎమ్మెల్సీ ఆకస్మిక తనిఖీ
మనీష్ రెడ్డి Jun 25, 2026 6:52 AM కడప 7 viewsabout 22 hours ago

వేంపల్లె మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల వసతులు, భోజన నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు.
ప్రభుత్వ మెనూ ప్రకారం పాలు, కోడిగుడ్లు అందించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, ఆహార విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
Comments
Loading comments...