వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థుల మహాధర్నాకు ఎమ్మెల్సీ కోదండరామ్ సంఘీభావం

దిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల మహాధర్నాకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్ సంఘీభావం తెలిపారు. పేపర్ లీకేజీలు, పరీక్షల గందరగోళంతో విద్యార్థులు తీవ్ర అయోమయ స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, లాఠీఛార్జ్కు బాధ్యులైన వారిపై కఠోర చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...