వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయ విరాళాల నిర్వహణలో భద్రతా లోపాలు జరిగాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తేల్చింది. హుండీల తాళాలు డ్రైవర్ వద్ద ఉండటం వల్లే చోరీ జరిగిందని పేర్కొంది. ఈ వివాదంతో ట్రస్టు నేతలు చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు రాజీనామా చేశారు.
అయితే కానుకలన్నీ సురక్షితమేనని ట్రస్టు తెలిపింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, బాధ్యులను అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Loading comments...

