వార్తలకు తిరిగి వెళ్లండి
లారీ ప్రమాదంలో తల్లి మృతి

ఎడపల్లి మండలం జానకంపేట్కు చెందిన కమల(50) లారీ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. కుమారుడు అవిక్షిత్తో కలిసి ద్విచక్రవాహనంపై నిజామాబాద్ వెళ్తుండగా అశోక్ సాగర్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది.
పదేళ్ల కిందట కమల భర్త కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోవడం గమనార్హం. ప్రమాదంలో కుమారుడు గాయాలతో బయటపడ్డారు.
Comments
Loading comments...