Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే చరితారెడ్డి దృష్టి

Follow Udayam on Google
హరిక శర్మ Jun 26, 2026 3:18 PM నంద్యాలGeneral
ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే చరితారెడ్డి దృష్టి - Udayam
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి శుక్రవారం తన నివాసంలో గ్రీవెన్స్‌ డే నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, అత్యవసర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన సమస్యలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆమె సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...