వార్తలకు తిరిగి వెళ్లండి
ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం
అశ్విని దేవి Jun 25, 2026 1:30 PM అల్ ఇండియా 20 viewsabout 16 hours ago

ఓటర్ల జాబితా ప్రక్షాళనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్రంగా విమర్శించారు. ఏ వర్గానికి చెందిన ఓట్లను అక్రమంగా తొలగించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
కేవలం చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను మాత్రమే పారదర్శకంగా తొలగిస్తున్నారని, అధికారులు ఇంటింటికీ తిరిగి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.
Comments
Loading comments...