వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్లోని కస్తూరిబా పాఠశాలను ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా పాఠశాలకు వెళ్లిన ఆయన విద్యాబోధన, వసతి, తాగునీరు తదితర సౌకర్యాలను పరిశీలించారు.
విద్యార్థులు పాఠ్యపుస్తకాలలోని అంశాలతో పాటు వాటి వెనుక ఉన్న విషయాలను అర్థం చేసుకుంటూ చదవాలని సూచించారు. పదో తరగతి పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకుని సిద్ధం కావాలని తెలిపారు.
Comments
Loading comments...

