వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్లో సోనుసూద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీ మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ నెల 26న రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.
ఉదయం 9 గంటలకు తెలంగాణ చౌరస్తాలోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలో శిబిరం జరగనుంది. యువత, అభిమానులు రక్తదానం చేయాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

