వార్తలకు తిరిగి వెళ్లండి
మిషన్ భగీరథలో మరమ్మతుల జాప్యం

వర్షాభావ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో తాగునీటి సమస్యలు తీవ్రతరమయ్యాయి. మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీలు, పెండింగ్ పనులు పూర్తికాక పలుచోట్ల నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతోంది. గుత్తేదారుల నిర్లక్ష్యంపై అధికారులు నోటీసులు జారీ చేశారు.
దేవరకొండ, యాదాద్రి, సూర్యాపేట ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయి. గుత్తేదారులు స్పందించకపోతే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...