వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి సమీపంలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకినట్లు సమాచారం. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య గల్లంతయ్యారు.
నూకరాజు మనవడిని మత్స్యకారులు ప్రాణాలతో కాపాడారు. గల్లంతైన ముగ్గురి కోసం పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

