వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పిపోయిన, సంరక్షించిన బాలలను కుటుంబాలకు చేర్చేందుకు జాతీయ స్థాయిలో డీఎన్ఏ, బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఈ అంశంపై కేంద్రం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ స్పందన కోరింది. పిల్లలు, తల్లిదండ్రుల నమూనాలను సరిపోల్చే కేంద్రీకృత వ్యవస్థతో గుర్తింపు సులభమవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

