Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాలకు స్వల్ప వరద.. సాగుపై రైతుల్లో సందిగ్ధం

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Jul 28, 2026 1:04 PM జోగులాంబ గద్వాల్ తెలంగాణ
జూరాలకు స్వల్ప వరద.. సాగుపై రైతుల్లో సందిగ్ధం - Udayam Digital
జూరాల జలాశయానికి వరద వస్తున్నా సాగు నీటిపై రైతుల్లో ఆందోళన కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి వరద ఆలస్యంగా, తక్కువగా నమోదైంది. ఇప్పటివరకు 7 టీఎంసీలలోపే నీరు చేరింది. కోయలసాగర్, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలకు పరిమితంగా నీరు విడుదల చేస్తున్నారు. సాగుకు నీటి కొరత ఉండదన్న నమ్మకం రైతుల్లో ఇంకా కనిపించడం లేదు.

Comments

G
Loading comments...