Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చర్చకు రాకుండా మంత్రుల పరార్.

Follow Udayam on Google
రూప దేవి Jul 02, 2026 11:59 AM హైదరాబాద్General
చర్చకు రాకుండా మంత్రుల పరార్. - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం చర్చకు సవాల్ విసిరి ఇప్పుడు పారిపోతోందని బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. విద్యాశాఖలో జరిగిన అవినీతిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నా, పోలీసులు పెట్టి అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. సవాల్ విసిరిన ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయడం లేదని, ప్రభుత్వం వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని బీఆర్‌ఎస్ విమర్శించింది.

Comments

G
Loading comments...